11 జిల్లాల్లో రెడ్ అలర్ట్...ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
11 జిల్లాల్లో రెడ్ అలర్ట్...ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వలన ఏ విధమైన ఆస్తి నష్టం మరియు  ప్రాణ నష్టం జరగకుండా  ముందు జాగరత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ యంత్రంగాన్ని ఆ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేసారు.అదే విధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోజుకు 50 వేల కూలి కోసం గంజాయి రవాణాకు అంగీకరించిన డ్రైవర్...... అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
రోజుకు 50 వేల కూలి కోసం గంజాయి రవాణాకు అంగీకరించిన డ్రైవర్...... అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు

రోజుకు 50 వేల కూలి కోసం గంజాయి రవాణాకు అంగీకరించిన డ్రైవర్ కటకటాల పాలయ్యాడు

పంట రుణమాఫి కాలేదని తనువు చాలించిన రైతన్న
పంట రుణమాఫి కాలేదని తనువు చాలించిన రైతన్న

ప్రైవేట్ ఫైనాన్సర్ల వద్ద రుణాలు తీసుకున్న ధరావత్ రవి రుణమాఫీ పథకం ద్వారా రుణమాఫీ జరిగితే తిరిగి వారి అప్పులు చెల్లించవచ్చని భావించారు కానీ రుణమాఫీ తుది జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించాడు

ఆసుపత్రిలో చేరిన బీ ఆర్ యస్ ఎమ్మెల్సీ కవిత
ఆసుపత్రిలో చేరిన బీ ఆర్ యస్ ఎమ్మెల్సీ కవిత

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరార. వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు భారత రాష్ట్ర సమితి వర్గాలు తెలిపాయి.

మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలు ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేత
మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలు ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేత

మూసి రివర్బెడ్ శంకర్ నగర్ లోని ఇళ్ళ కూల్చివేతని అధికారులు చేపట్టారు